Telangana Tour
-
#Telangana
Nitin Gadkari : నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..రూ.5,413 కోట్ల పనులకు శ్రీకారం
ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా నాలుగు లైన్ల హైవేలు, బైపాస్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రాంతీయ రవాణా మెరుగవ్వడంతో పాటు పరిశ్రమలకు గమనం సులభతరమవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
Published Date - 10:43 AM, Mon - 5 May 25 -
#Speed News
Rahul Gandhi : రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు..
ఈ రోజు పార్టీ పార్లమెంట్లో ముఖ్యమైన బిల్లుల చర్చ ఉందని తెలిపింది. ఈ చర్చల్లో పాల్గొనడం కోసమే లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉందన్నారు.
Published Date - 04:12 PM, Tue - 11 February 25 -
#India
Rahul Gandhi : సూర్యాపేటలో రాహుల్ భారీ బహిరంగ సభ..?
Rahul Gandhi : సూర్యాపేట లేదా ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు
Published Date - 09:10 AM, Thu - 16 January 25 -
#Telangana
Congress : హైదరాబాద్ పర్యటనకు రాహల్ గాంధీ..మీడియాకు నో ఎంట్రీ..!
Congress : జోడో యాత్ర సమయంలో రాహుల్తో కాగడాలు చేతపట్టిన ర్యాలీ ఫోటోను సీఎం రేవంత్ పోస్ట్ చేశారు. 'బలహీనుడి గళం, సామాజిక న్యాయ రణం, రాహుల్ గాంధీకి స్వాగతం' అంటూ ఫోటో షేర్ చేశారు.
Published Date - 01:12 PM, Tue - 5 November 24 -
#Telangana
PM Modi : ఖరారైన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలు..
PM MODI: లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారాన్ని హోరెత్తించేందుకు రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా సిద్దం అయ్యారు. ఇందులో భాగంగానే ప్రధాని మో(PM Modi)తెలంగాణ (Telangana)లో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన మోడీ రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి వెళ్లనున్న మోడీ అక్కడ బీజేపీ ( BJP)ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు. We’re now on WhatsApp. Click to […]
Published Date - 03:23 PM, Wed - 24 April 24 -
#Telangana
Amit Shah : అమిత్ షా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు
Union Home Minister Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 25న తెలంగాణ పర్యటన( Telangana Tour) కు రానున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అమిత్ షా బాన్సువాడకు బదులు సిద్దిపేట(Siddipet)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. We’re now on WhatsApp. Click to Join. మెదక్ బీజేపీ(bjp) అభ్యర్థి రఘునందనరావు(Raghunandana Rao)కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేటలో […]
Published Date - 11:22 AM, Mon - 22 April 24 -
#Speed News
PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోడీ టూర్ వివరాలివీ..
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల టూర్లో భాగంగా ఆయన రూ.56వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వీటిలో విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ పర్యటనల వివరాలు తెలుసుకుందాం.. We’re now on WhatsApp. Click to Join ప్రధాని మోడీ ఇవాళ ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడి ఇందిరా […]
Published Date - 08:30 AM, Mon - 4 March 24 -
#Speed News
Amit Shah: తెలంగాణకు అమిత్ షా రాక, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 28 ఆదివారం మహబూబ్నగర్, కరీంనగర్, హైదరాబాద్లలో ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని కరీంనగర్కు చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, గత ఎన్నికల్లో బండి సంజయ్ గెలిచిన కరీంనగర్ సీటును నిలబెట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మహబూబ్నగర్లో పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని పెంపొందించేందుకు, జిల్లాలోని పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. వివిధ రంగాలకు చెందిన […]
Published Date - 02:11 PM, Sat - 27 January 24 -
#Telangana
Rahul – Priyanka Telangana Tour : ఈ నెల 17 న తెలంగాణ కు రాహుల్ రాక..వారం పాటు ప్రచారం
ఈ నెల 17న తెలంగాణకు రానున్న రాహుల్గాంధీ ఆరురోజులపాటు ఇక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొనబోతున్నారు
Published Date - 11:18 AM, Tue - 14 November 23 -
#Telangana
Rahul Tour : రాహుల్ బోధన్, నిజామాబాద్ పర్యటనలు రద్దు
నిన్న భూపాలపల్లి లో పర్యటించిన రాహుల్..నేడు బోధన్, నిజామాబాద్ లో పర్యటించాల్సి ఉంది. కానీ రాహుల్ గాంధీ ఆ రెండు పర్యటనలు రద్దు చేసుకున్నారు
Published Date - 09:44 AM, Fri - 20 October 23 -
#Speed News
PM Modi Telangana Tour: ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన..!
వచ్చే నెల 8న ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్కు వస్తారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. రూ. 700 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులకు, ఎంఎంటిఎస్ రెండోదశ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.
Published Date - 07:37 AM, Sun - 26 March 23 -
#Telangana
Pawan Kalyan in TS: తెలంగాణపై పవన్ కదలిక
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి చిన్నాచితక పార్టీల రోల్ కీలకం కానుంది.
Published Date - 02:36 PM, Thu - 19 May 22 -
#Speed News
CJI Ramana: వరంగల్ పర్యటనలో చీఫ్ జస్టిస్ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
Published Date - 11:24 AM, Sun - 19 December 21