Telangana Temples
-
#Telangana
CM Revanth Reddy: ఇవాళ యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
CM Revanth Reddy: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేకం అద్భుతంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగే ఈ మహోత్సవం, ఆలయ వైభవాన్ని మరింత పెంచనుంది. భక్తుల రద్దీ, ప్రత్యేక దర్శనాల ఏర్పాట్లతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగనున్నాయి.
Published Date - 09:44 AM, Sun - 23 February 25 -
#Speed News
Inavolu : ఐనవోలు మల్లన్న జాతర.. ఆధ్యాత్మిక వైభవంతో భక్తుల సందడి
Inavolu : ఇది కాకతీయుల కాలంలో మంత్రి అయ్యన్న దేవుడు నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం, తెలంగాణలో ప్రసిద్ధ మల్లికార్జున స్వామి ఆలయంగా చరిత్రలో నిలిచింది. మల్లన్న ఆలయం, గోల్ కేతమ్మ, బలిజ మేడమ్మ వంటి దేవతలతో పాటు కొలువుదీరిన క్షేత్రంగా భక్తుల ఆనందానికి కేంద్రంగా మారింది. ఈ ఆలయ భక్తుల విశ్వాసం ప్రకారం, మల్లన్న అనేది కోరల నెరవేర్చే దేవతగా ఆరాధించబడుతోంది.
Published Date - 11:01 AM, Mon - 13 January 25 -
#Devotional
Parnasala: రాముడు నడయాడిన నేల.. పర్ణశాల కథ ఇదేనా..?
రాముడు.. సుగణభిరాముడు. ఆయన జీవితంలోని ప్రతి అడుగు ఆదర్శం.
Published Date - 08:10 AM, Mon - 31 October 22 -
#Special
Temples Closed: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు బంద్!
సూర్యగ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలను మంగళవారం మూసివేసినట్టు దేవాదాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Published Date - 11:54 AM, Tue - 25 October 22 -
#Devotional
Chaya Someswara Temple Mystery: ఛాయా సోమేశ్వరాలయం.. ఇదో మిస్టరీ టెంపుల్..!
ఛాయా సోమేశ్వరాలయం.. భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం నల్లగొండలోని పానగల్లులో ఉంది. సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభువైన ఉదయ భానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం.
Published Date - 10:48 AM, Sat - 15 October 22 -
#Technology
Telangana Temples: ఆలయాల అభివృద్ధికి నిధులు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కొడంగల్, మార్చి 30: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిధులను కేటాయిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీయం కేసీఆర్ ఆదేశాలతో ఆలయాల అభివృద్ధికి విస్తృతమైన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. వందల కోట్లతో ఆలయాలు అభివృద్ధి నిర్మాణాలు, వసతుల కల్పన చేపడుతున్నామని వివరించారు. గడిచిన ఏడేండ్లలో పలు ఆలయాల అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం అబ్బురపడేలా పునఃనిర్మించుకుని ప్రారంభించుకున్నామన్నారు. అదేవిధంగా వేములవాడ, బాసర, […]
Published Date - 03:47 PM, Wed - 30 March 22