Telangana People
-
#Telangana
Telangana Debts : తెలంగాణ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు – కేంద్రం
Telangana Debts : 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,50,520.39 కోట్లుగా ఉన్నాయని కేంద్రం పార్లమెంట్లో తెలిపింది.
Date : 12-08-2025 - 7:38 IST -
#Telangana
Sridhar Babu : ‘జై తెలంగాణ’ రాష్ట్ర ప్రజల నినాదం..ఒకరు పేటెంట్ ఏమీ కాదు: మంత్రి శ్రీధర్బాబు
ఈ నినాదంపై ఎవరూ పేటెంట్ తీసుకోలేదని, ఓ నిర్దిష్ట పార్టీ దానిని తమ సంపత్తిగా చెప్పుకోవడం సరికాదన్నారు. మంత్రి మాట్లాడుతూ.. జై తెలంగాణ అంటే అది ప్రజల గళం. ఇది ప్రజా ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గర్వ నినాదం.
Date : 02-06-2025 - 5:07 IST -
#Speed News
Telangana Assembly : తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ : గవర్నర్ జిష్ణుదేవ్
రైతు నేస్తం అమలు చేస్తున్నాం. వరి పంటకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. మహాలక్ష్మి పథకం గేమ్ఛేంజర్గా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం అని గవర్నర్ అన్నారు.
Date : 12-03-2025 - 12:13 IST -
#Cinema
Dil Raju : తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు ..!
తెలంగాణ ప్రజలను అవమానించినట్లుగా దిల్ రాజుపై కొందరు అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు తెలియజేసారు.
Date : 11-01-2025 - 3:40 IST -
#Telangana
Manmohan Singh : తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చిన మన్మోహన్
Manmohan Singh : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి (Formation of Telangana) ఆయన కీలక పాత్ర పోషించారు
Date : 27-12-2024 - 5:33 IST -
#Telangana
Budget 2024 : ఈ బడ్జెట్ అయినా తెలంగాణ ప్రజల కోరికలను నెరవేరుస్తుందా..?
మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ (Budget 2024) ను ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ మధ్యంతర బడ్జెట్(Interim Budget)ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు (Telangana People) ఈ బడ్జెట్ ఫై గప్పుడు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కోరికలపై […]
Date : 01-02-2024 - 8:21 IST -
#Andhra Pradesh
CJI: ‘అబ్బాయ్ రమణ’ అనే పలకరింపు పులకరింపజేసింది!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీరమణ భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన తన సొంత ఊరి పర్యటన విజయవంతంగా ముగిసింది.
Date : 28-12-2021 - 10:25 IST