Telangana News
-
#Telangana
Telangana Politics : మరో ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న తెలంగాణ..!
పార్లమెంటు ఎన్నికలు ముగియడం, ఫలితాలు పెండింగ్లో ఉండటంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ దృష్టిని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లించాయి.
Published Date - 12:46 PM, Mon - 20 May 24 -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పన్ను ఎగవేస్తే అంతే సంగతి..!
తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Published Date - 04:17 PM, Fri - 17 May 24 -
#Telangana
Hyderabad : కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. సాధ్యమేనా.?
హైదరాబాద్ను ఎన్డీయే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందని తాజాగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ సూచనప్రాయంగా చెప్పారు.
Published Date - 08:00 PM, Tue - 30 April 24 -
#India
Top News Today: ఈ రోజు దేశంలో ముఖ్య వార్తలు
కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్ అయింది,గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 150 పెరిగి 57,700కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై 170 పెరిగి 62,950కి ఎగబాకింది,ఇరాక్లో సోరన్ యూనివర్సిటీ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు.
Published Date - 07:08 PM, Sat - 9 December 23 -
#Speed News
Ministers: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. పూర్తి వివరాలు ఇవే..!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు (Ministers) శాఖల కేటాయింపు జరిగింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Published Date - 10:00 AM, Sat - 9 December 23 -
#Telangana
Rapido: ఓటర్లకు ర్యాపిడో బంపరాఫర్..
రాష్ట్రంలో ఓటర్ టర్నవుట్ ను పెంచాలని సంకల్పించినట్లు ఆ ప్రకటనలో వివరించింది. తమకు వీలైనంత వరకూ ఓటు వేసే యువతను పోలింగ్ కేంద్రాలకు చేర్చేందుకు..
Published Date - 07:17 PM, Mon - 27 November 23 -
#Andhra Pradesh
Drama Fashion : ఉద్యోగం వృత్తి.. నాటకం వారికొక ఫ్యాషన్
కరీంనగర్ జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో రామడుగు అనే ఊరు ఉంది. శిల్పకళకు ప్రసిద్ధిపొందిన ఆ గ్రామం.. నాటక రంగానికి కూడా ఎంతో పేరుగాంచింది. బ్రహ్మంగారి జీవిత చరిత్రకు
Published Date - 12:19 PM, Fri - 27 October 23 -
#Telangana
Harassment : పనిమనిషిపై దారుణం.. లైంగిక దాడికి పాల్పడిన తండ్రి,కొడుకు
ప్రస్తుతం ఒక హౌసింగ్ సొసైటీకి కార్యదర్శిగా ఉన్న పేరుమోసిన వ్యక్తి, అతని కుమారుడి ఇంట్లో బాధిత యువతి (22) ఈ ఏడాది జూన్ 18వ తేదీన పనిమనిషిగా చేరింది. అయితే..
Published Date - 08:44 PM, Fri - 20 October 23 -
#Telangana
CM KCR: మహారాష్ట్ర ప్రజలు తెలంగాణాలో విలీనం చేయాలని కోరుతున్నారు: కేసీఆర్
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చిన తరువాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్రలో అనేక పర్యటనలు చేపట్టారు.
Published Date - 11:15 AM, Sat - 1 July 23 -
#Speed News
Podu Land Pattas: 30న కేసీఆర్ చేతుల మీదుగా గిరిజనులకు పోడు భూముల పట్టాలు
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితి వర్ణనాతీతం. సమాజానికి దూరంగా బ్రతుకుతూ కాయా కష్టం చేసుకుంటూ పూట గడుపుతారు. కాగా గిరిజనులకు భూమి కేటాయించడం ప్రభుత్వానికే సవాలుగా నిలుస్తుంది
Published Date - 12:13 PM, Sun - 25 June 23 -
#Speed News
Bandi Sanjay: బీజేపీ కార్యకర్త పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన బండి సంజయ్
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ కార్యకర్త
Published Date - 09:25 PM, Thu - 22 June 23 -
#Telangana
CM KCR: కేసీఆర్ కోసం అంబులెన్స్ ఆపేశారు
అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరవేసే అంబులెన్స్ కి దారి ఇవ్వడం కనీస బాధ్యత. అయితే ఈ రోజుల్లో మనుషుల్లో అవగాహన పెరిగింది. అంబులెన్స్ కి దారి ఇవ్వడమే
Published Date - 08:43 PM, Thu - 22 June 23 -
#Telangana
Old City Metro: పాతబస్తీకి మెట్రో రాకుండా అడ్డుకుంది ఎవరు?
హైదరాబాద్ లో మెట్రో రాకతో నగరం మరింత అభివృద్ధి పథంలో దోసుకెళ్తుంది. మెట్రో రాకతో ప్రయాణం సులభతరం అయింది. దీంతో నగర ప్రజలు ఎక్కడినుంచి ఎక్కడికైనా సులభంగా తమ గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు.
Published Date - 03:52 PM, Thu - 22 June 23 -
#Telangana
Telangana: ఫిలిప్పీన్స్లో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మృతి.. కారణమిదేనా..?
వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్ (Philippines) వెళ్లిన తెలంగాణ (Telangana) యువకుడు దావోలో మృతిచెందాడు. గూడూరు మణికాంత్ రెడ్డి అనే విద్యార్ధి ఓపెన్ డ్రైనేజీ కాలువలో పడి మృతి చెందినట్లు సమాచారం.
Published Date - 01:49 PM, Sun - 23 April 23 -
#Telangana
Thalasani Srinivas Yadav: దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి.. బీజేపీకి మంత్రి తలసాని సవాలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసేందుకే ఈడీ, సీబీఐ దాడులకు పాల్పడుతుందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) ఆరోపించారు. ఆదివారం కొమురవెళ్లి మల్లన్నను మంత్రి దర్శించుకున్నారు.
Published Date - 01:55 PM, Sun - 12 March 23