Telangana DyCM Bhatti
-
#Telangana
టెండర్ల కోసం ఆ ముగ్గురి మధ్య పంచాయితీ అంటూ బాంబ్ పేల్చిన హరీశ్ రావు
తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య ఉన్న విబేధాలను ఎండగడుతూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణల ఇప్పుడు చర్చగా మారాయి
Date : 19-01-2026 - 5:05 IST