Telangana Coal Mine
-
#Speed News
Accident: రామగుండ సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
తెలంగాణలోని రామగుండ సింగరేణిలో ప్రమాదం జరిగింది. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్లో భూగర్భ గనిలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు కార్మికులు మరణించారు.
Date : 07-03-2022 - 6:47 IST