TDP. Jagan Government
-
#Andhra Pradesh
Nara Lokesh :ఏవీ దొరక్కపోతే..గుడిని..గుడిలోని లింగాన్ని దోచుకుంటారు..!!
ఏపీ సీఎం రాష్ట్రాన్ని దోచుకుంటుంటే...వైసీపీ నేతలు ఊర్లమీద పడి దోచుకుంటున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఏమి దొరక్కపోతే...గుడిని...గుడిలోని లింగము దోచుకుంటారని మండిపడ్డారు.
Published Date - 08:18 PM, Mon - 13 June 22