Targets For Children
-
#India
Mukesh Ambani: వారసులకు లక్ష్యాలను నిర్థేశించిన ముఖేశ్ అంబానీ
దేశంలో అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు 'గ్రీనెస్ట్' కార్పొరేట్గా అవతరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రిలయన్స్ ఫ్యామిలీ డేలో తన ముగ్గురు పిల్లలకు భారీ లక్ష్యాలను పెట్టారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani). రిటైల్ నుంచి ఎనర్జీ వరకు అన్నింటా టాప్ స్ధానమే లక్ష్యంగా పనిచేయాలని పిల్లలకు పిలుపునిచ్చారు ముఖేశ్.
Date : 31-12-2022 - 6:36 IST