Talasani Srinivas Yadav
-
#Speed News
Bonalu: తెలంగాణ సంస్కృతిని చాటేలా బోనాలు!
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
Date : 06-06-2022 - 5:44 IST -
#Speed News
Talasani Comments: రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్!
బీజేపీ, కాంగ్రెస్లు పార్టీలు రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఆ రెండు పార్టీలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం మండిపడ్డారు.
Date : 07-05-2022 - 4:47 IST -
#Special
Food Trucks: ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్!
పేదల ఆకలిని తీర్చేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తుంటాయి.
Date : 04-05-2022 - 12:17 IST -
#Telangana
Pulse Polio: దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో.. నిర్లక్ష్యం వద్దన్న హరీష్ రావు..!
దేశవ్యాప్తంగా పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారుల్లో వైకల్యానికి కారణం అయ్యే పోలియో వైరస్ నుంచి బుజ్జాయిలను రక్షించుకునేందుకు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. పోలియో చుక్కల పట్ల ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెరిగింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు విరివిగా చేస్తుండటంతో పోలియో మహ్మమ్మారి జాడ కన్పించడం లేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్ర […]
Date : 27-02-2022 - 3:01 IST -
#Telangana
AP Telangana Merger : ఏపీ, తెలంగాణ మళ్లీ విలీనం?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశం ఉందా? విభజన చట్టంలో ఆ అవకాశాన్ని ఇచ్చారా?
Date : 09-02-2022 - 5:50 IST -
#Telangana
Talasani Srinivas Yadav: ఉమ్మడి రాష్ట్రంగా కలిపే కుట్ర.. మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు..!
తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ రోగ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో […]
Date : 09-02-2022 - 4:45 IST -
#Speed News
హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్ ప్రజలకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. పంజాగుట్ట-కెబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు.
Date : 21-01-2022 - 2:55 IST