Suspicious Death
-
#Cinema
Sushant Rajput: మిస్టరీగా సుశాంత్సింగ్ మరణం.. సీబీఐ కేసులు క్లోజ్
దీనిపై ముంబై కోర్టు, సుశాంత్(Sushant Rajput) కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Published Date - 10:13 AM, Sun - 23 March 25 -
#Andhra Pradesh
Goa Beach : గోవా బీచ్లో మరో ఏపీ యువకుడి శవం..!
Goa Beach : ప్రకాశం జిల్లాకి చెందిన యువకుడు మృతిచెందిన ఘటన శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published Date - 10:58 AM, Sun - 5 January 25 -
#Andhra Pradesh
Death In Pushpa-2 Theatre: పుష్ప-2 థియేటర్లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి
రాయదుర్గం మండలంలో ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప (37) కేబీ ప్యాలెస్ థియేటర్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం 5.30 గంటలకు సినిమా ముగిశాక.. థియేటర్ యాజమాన్యం మొదటి షో ప్రారంభానికి టికెట్లు విక్రయించింది.
Published Date - 11:40 AM, Tue - 10 December 24 -
#Speed News
Mulugu: ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద మృతి
ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దారుణ ఘటన చోటుచేసుకుంది . ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో బుధవారం వెలుగు చూసింది. మృతురాలు సుజాత(48) మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్గా పని చేసింది.
Published Date - 03:31 PM, Wed - 15 May 24 -
#Telangana
Death : హోటల్ గదిలో ఐఐటీ గౌహతి విద్యార్థిని అనుమానస్పద మృతి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఓ హోటల్లో శవమై
Published Date - 07:49 AM, Wed - 3 January 24 -
#Andhra Pradesh
Key Witness Dead: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానస్పద మృతి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ మర్డర్ కేసులో సాక్షిగా ఉన్న 49 ఏళ్ల కల్లూరి గంగాధర్ రెడ్డి.. అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.
Published Date - 01:00 PM, Thu - 9 June 22 -
#Speed News
శ్రీకాళహస్తిలో కలకలం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో కలకలం రేపుతోంది. కాళహస్తి మండలం రాచగున్నేరి గ్రామంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మర్దాన్ జిల్లా ఆండాల్ గ్రామానికి చెందిన రమేష్, నీలన్ కుమారి దంపతులు. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం శ్రీకాళహస్తికి వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు, కూతురు హీనా కుమారి (5), కుమారుడు రోషన్ కుమార్ దాస్ (2) ఉన్నారు. అయితే ఈ చిన్నారులు ఇద్దరు ఒకరోజు అనుమానాస్పదంగా మరణించడం […]
Published Date - 12:14 PM, Fri - 18 February 22 -
#Speed News
Vizag:వైజాగ్ లో కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. కారణాలపై పోలీసుల ఆరా.. ?
విశాఖపట్నంలో డిసెంబర్ 30న అదృశ్యమైన పోలీస్ కానిస్టేబుల్ డోకుల శ్రీనివాసులు శనివారం శవమై కనిపించాడు. 2009 బ్యాచ్ కు చెందిన డోకుల శ్రీనివాసులు (38) విశాఖపట్నంలోని ఎంవీపీ క్రైం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
Published Date - 08:29 PM, Sun - 9 January 22