Supreme Court Of India
-
#India
Vijay Mallya : ఇదే లాస్ట్ ఛాన్స్.. విజయ్ మాల్యాను హెచ్చరించిన కోర్టు
భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి యూకేలో ఎంజాయ్ చేస్తున్న విజయ్మాల్యాకు అత్యుతన్న న్యాయస్ధానం లాస్ట్ చాన్స్ ఇచ్చింది.
Date : 11-02-2022 - 12:43 IST -
#India
Supreme Court : ఉచితాలకు సుప్రీమ్ చెక్. కేంద్రం, ఈసీకి నోటీసులు!
ఎన్నికల వాగ్ధానాలకు కళ్లెం వేయడానికి సుప్రీమ్ కోర్టు రంగంలోకి దిగింది. బడ్జెట్ ను మించి రాజకీయ పార్టీలు ఇస్తోన్న ఉచిత హామీలపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది
Date : 25-01-2022 - 3:43 IST -
#India
PM security breach: దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రత వైఫల్యానికి సంబంధించి దాఖలైన వాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ ఘటనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ కమిటీలో పంజాబ్ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుందని జస్టిస్ ఎన్.వి. రమణ వెల్లడించారు. ఇందులో చండీగఢ్ […]
Date : 10-01-2022 - 1:12 IST -
#India
Supreme court: ‘పాలసీ మంజూరు చేశాక.. బీమాను కాదనే హక్కు లేదు’
పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఒక్కసారి పాలసీ జారీ చేసిన తర్వాత.. ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు క్లెయిమ్ ను తిరస్కరించడానికి లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పాలసీ తీసుకునేవారు బీమాకు సంబంధించి అన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. తనకు తెలిసిన అన్ని సమస్యల గురించి బీమా సంస్థకు తెలియజేయాల్సిన బాధ్యత పాలసీ తీసుకునే […]
Date : 29-12-2021 - 12:39 IST -
#India
NV Ramana : ‘సుప్రీం’కు ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు
ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టులోని 76 మంది న్యాయవాదులు కలిసి చీఫ్ జస్టిస్ కు రాతపూర్వక వినతి పత్రాన్ని అందించారు. తక్షణ న్యాయపరమైన జోక్యం అవసరమని వాళ్లు డిమాండ్ విజ్ఞప్తి చేశారు. ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలను ఫిర్యాదులో జోడించారు.
Date : 27-12-2021 - 5:03 IST -
#Speed News
CJI Ramana: సీజేఐ హోదాలో తొలిసారి సొంత ఊరికి వెళ్తున్న ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీరమణ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సొంత ఊరికి వెళ్లనున్నారు.
Date : 20-12-2021 - 3:31 IST -
#India
Death Sentence : మరణశిక్ష రద్దుకు డిమాండ్..60శాతం మంది ఖైదీలు మానసిక రోగులు
మరణ శిక్షలను రద్దు చేయాలని లా కమిషన్ కోరుతోంది. భారత రాజ్యాంగ్ రాసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా మరణశిక్షలకు వ్యతిరేకం అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.
Date : 06-12-2021 - 3:15 IST -
#Andhra Pradesh
Supreme Court : ఏపీ, తెలంగాణ నిర్బంధ చట్టాలపై `సుప్రీం` చివాట్లు
ఏపీకి మూడు రాజధానులు వద్దన్న వారిపై ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం(టీడీఏ)1986 కింద కేసులు ఎలా నమోదు చేస్తారని సుప్రీం ప్రశ్నించింది.
Date : 25-11-2021 - 4:19 IST -
#Andhra Pradesh
Supreme Court : శ్రీవారి సేవల విషయంలో “సుప్రీం” కీలక వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చేసింది.
Date : 16-11-2021 - 3:52 IST -
#India
జాతీయ భద్రత ముసుగులో ఫోన్ల ట్యాపింగ్..పెగాసిస్ స్ట్రైవేర్ పై విచారణ..సుప్రీం సీరియస్
ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసెస్ తో ఫోన్ ట్యాప్ చేస్తోన్న నిర్వాకంపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిజాలను నిగ్గు తేల్చడానికి ముగ్గురు సభ్యులతో కూడిన స్వతంత్ర్య కమిటీని వేసింది. వ్యక్తుల ప్రాథమిక హక్కును కాలరాసేలా జరుగుతోన్న ట్యాపింగ్ వ్యవహారంకు జాతీయ భద్రత అనే వాదాన్ని వినిపించడాన్ని తప్పుబట్టింది. భద్రత నెపంతో రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాపింగ్ కు పాల్పడకూడదని తేల్చి చెప్పింది. జాతీయ భద్రత అంటూ పౌరులకు రక్షణ లేకుండా చేస్తూ మూగప్రేక్షకుడి మాదిరిగా సుప్రీంకోర్టును మార్చే […]
Date : 27-10-2021 - 4:40 IST -
#India
కోవిడ్ తో చనిపోయినవాళ్లందరికీ రూ. 50 వేల పరిహారం
కొవిడ్ కారణంగా ఎంతోమంది రోడ్డున పడ్డారు. మరెంతోమంది అనాథలుగా మారారు. పేద, ధనిక అనే పెద్దా తేడా లేకుండా చాలామంది ఆ మహమ్మారికి బలయ్యారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలెన్నో ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ తో బంధువునో, ఫ్యామిలీ మెంబరో మరణిస్తే.. చివరకు అంత్యక్రియలు చేయడానికి కూడా అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కరోనా విళయతాండవంపై కీలక వాఖ్యలు చేసింది.
Date : 04-10-2021 - 1:03 IST