Stunt Reels
-
#India
Rajasthan : సోషల్ మీడియా మోజు..ఆరేళ్ల కుమార్తెతో డేంజర్ స్టంట్
రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఓ జంట తమ ఏడేళ్ల కుమార్తెను ప్రాణాల పణంగా పెట్టి రీల్ చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. బరేథా జలాశయాన్ని సందర్శించిన ఈ దంపతులు తమ చిన్నారి కూతురిని జలాశయ గోడపై ఇనుపకడ్డీలకు ఆనుకొని ఉన్న విద్యుత్ పెట్టెపై కూర్చోబెట్టి వీడియో తీశారు.
Published Date - 01:29 PM, Tue - 8 July 25