State Development
-
#Andhra Pradesh
AP : నాలుగు సూత్రాల ఆధారంగా పాలన కొనసాగితే అభివృద్ధి సాధించగలం: సీఎం చంద్రబాబు
సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Date : 04-08-2025 - 5:30 IST -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
త పాలనలో నిరాశ, నిస్పృహే నెలకొన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తోసేసారు. అయితే ఇప్పుడు మన పరిపాలనతో ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ఒకేసారి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.
Date : 07-06-2025 - 4:04 IST -
#Andhra Pradesh
AP Cabinet meeting : ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి
కృష్ణా జిల్లా ముత్తుకూరు ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కోసం 615 ఎకరాల భూమిని కేటాయించేందుకు క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ భూమిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.
Date : 20-05-2025 - 3:45 IST -
#Andhra Pradesh
Speaker Ayyanna Patrudu: నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉంది..
Speaker Ayyanna Patrudu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3,22,359 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్గా నిలిచింది. సమాజంలో అభివృద్ధి పనులకూ, సంక్షేమ కార్యక్రమాలకూ అధిక కేటాయింపులు జరగడంతో ఈ బడ్జెట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 28-02-2025 - 12:28 IST -
#Speed News
CM Revanth Reddy : పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రధానికి విజ్ఞప్తి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. వాటిని త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Date : 26-02-2025 - 11:44 IST -
#India
Omar Abdullah : జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం..కానీ..
Omar Abdullah : కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా పని చేయడం మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ప్రతిదాన్ని అంగీకరించడం కాదని ఆయన చెప్పుకొచ్చారు. "జమ్ముకశ్మీర్ ప్రయోజనాల కోసం నేను ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షాను కలిశాను. ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే ప్రతి చర్యను మేము అంగీకరించడమే కాదని" అన్నారు.
Date : 17-01-2025 - 11:25 IST -
#Andhra Pradesh
AP Minister Botsa: అమరావతికి వ్యతిరేకం కాదు..రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు
అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందన్నది తమ ఉద్ధేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Date : 25-09-2022 - 3:46 IST -
#Andhra Pradesh
AP CM: మోసం గురూ.!
పేదలు నిరుపేదలుగా మారుతున్నారు. ధనికులు కుభేరులు అవుతున్నారు. ఈ పరిణామం ఏ మాత్రం సమాజానికి మంచిది కాదు. సోమాలియా తరహా పరిస్థితులు రాకుండా ఉండాలంటే..
Date : 08-01-2022 - 2:03 IST