Srisailam Temple
-
#Andhra Pradesh
Nara Lokesh : శ్రీశైలం మల్లన్న ను దర్శించుకున్న నారా లోకేష్ కుటుంబ సభ్యులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)ఈరోజు గురువారం శ్రీశైలం మల్లన్న (Srisailam Temple)ను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం వద్ద లోకేశ్తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. తొలుత సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. […]
Published Date - 03:58 PM, Thu - 1 February 24 -
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలం ఆలయంలో మూడు రోజుల పాటు అర్జిత సేవలు నిలిపివేత
ఏకాదశి, ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ఆర్జితసేవలను
Published Date - 08:52 AM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
Srisailam Temple : శ్రీశైలం ఆలయానికి పొటెత్తిన భక్తులు.. స్వామి వారి దర్శనానికి ఏడు గంటల సమయం..?
శ్రీశైలం ఆలయానికి భక్తులు పొటెత్తారు. నెలరోజుల పాటు కార్తీక మాసం ఉత్సవాలు ముగియనున్న తరుణంలో వారాంతపు
Published Date - 10:02 PM, Sun - 10 December 23 -
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కార్తీక పౌర్ణమి వేళ ఆలయంలో ప్రత్యేక పూజలు
కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం
Published Date - 06:43 AM, Mon - 27 November 23 -
#Devotional
Srisailam Temple: చంద్రగ్రహణం ఎఫెక్ట్, శనివారం శ్రీశైలం ఆలయం మూసివేత
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయం శనివారం సాయంత్రం 5 గంటలకు మూసివేయనున్నారు.
Published Date - 11:45 AM, Thu - 26 October 23 -
#Devotional
Telangana: తెలంగాణ ఆధ్యాత్మిక యాత్ర షురూ.. చార్మినార్ నుంచి శ్రీశైలం వరకు!
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాక సురేంద్రపురి విజిట్ ఉంటుంది.
Published Date - 11:20 AM, Thu - 24 August 23 -
#Speed News
Srisailam : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 8గంటల సమయం
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. వరుస సెలవులు కావడంతో
Published Date - 07:52 PM, Mon - 14 August 23 -
#Speed News
Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. భక్తులకు అందుబాటులోకి వచ్చినవడ ప్రసాదం?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువ శాతం దర్శించుకునే పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం మల్లికార్జున దేవస్థానం కూడా ఒకటి. నిత్యం స్వామి వారిని వేల
Published Date - 06:00 PM, Fri - 16 June 23 -
#Andhra Pradesh
Srisailam: శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు, ఒక్కరోజే 50 వేల మంది దర్శనం
ఒక్కరోజు దాదాపు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది.
Published Date - 03:41 PM, Mon - 5 June 23 -
#Speed News
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గోదావరి, కృష్ణా నదుల్లో భక్తులు...
Published Date - 11:36 AM, Mon - 21 November 22 -
#Speed News
MLC Kavitha: శ్రీశైలం దర్శనానికి కవిత.. ఘనస్వాగతం పలికిన నేతలు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి బయలుదేరారు.
Published Date - 01:13 PM, Sat - 24 September 22 -
#Andhra Pradesh
Shivaratri: మార్మోగుతున్న శివనామస్మరణ!
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. వేలాది మంది పాద యాత్రికులతో పాటు బస్సుల్లో, సొంత వాహనాల్లో భక్తులు కొండకు చేరుకున్నారు.
Published Date - 11:56 AM, Tue - 1 March 22 -
#Speed News
Srisailam: శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబు!
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కర్నూలు జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ముస్తాబయింది.
Published Date - 12:21 PM, Tue - 22 February 22 -
#Speed News
Srisailam: నేటి నుంచి శ్రీశైలం దర్శనానికి ఆన్లైన్ టికెట్లు
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి (జనవరి25) అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వారానే పొందాల్సి ఉం టుంది. టికెట్ బుక్ […]
Published Date - 11:30 AM, Tue - 25 January 22 -
#Speed News
Srisailam:శ్రీశైలం ఆలయంలో కోవిడ్ ఆంక్షలు.. ?
కరోనా కేసులు పెరుగుతున్నందును శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు విధించారు.
Published Date - 12:49 PM, Sun - 9 January 22