Srikakulam
-
#Andhra Pradesh
CM Jagan: క్రాస్ ఓటింగ్ పై సీఎం జగన్ అలర్ట్..
2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్పై వైఎస్సార్సీపీ అధికార ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు పంపారు. సీఎంతో పాటు ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు వైవీ సుబ్బారెడ్డి, మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను శ్రీకాకుళం అభ్యర్థుల్ని హెచ్చరించారు.
Published Date - 05:18 PM, Fri - 26 April 24 -
#Andhra Pradesh
CM Jagan: 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు మనవే: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అయితే లోకసభ, అసెంబ్లీ కలిపి మొత్తం 200 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం జరిగిన “మేమంత సిద్ధం” బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి
Published Date - 11:02 PM, Wed - 24 April 24 -
#Speed News
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్.. ఇంట్లోకి చొరబడి ఏం చేసిందటే!
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అటవీ జంతువుల సంచారం ఎక్కువగా ఉంది. అందుకే రాత్రి వేళలో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండగా, శ్రీకాకుళంలో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వీటి భయం కారణంగా జనాలు గుంపుగుంపులుగా తిరుగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోగా.. తాజాగా మరోసారి హల్ చల్ చేస్తుంది ఎలుగుబంటి. […]
Published Date - 11:27 AM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
YSRCP Sitting MLAs: శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ నమ్మకం, కానీ మార్చాలంటూ డిమాండ్స్
శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అయితే వైఎస్సార్సీపీ ద్వితీయశ్రేణి నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయంపై అసంతృప్తి
Published Date - 02:30 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
AP : అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా..? – వైసీపీ కి లోకేష్ సూటి ప్రశ్న
అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. సీఎం జగన్కు సవాల్ విసిరారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. We’re […]
Published Date - 03:18 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh Red Book: నారా లోకేష్ రెడ్ బుక్ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజకీయాలు ఊపందుకున్నాయి. పవన్ కళ్యాణ్ చేత ఇదే రెడ్ బుక్ కనిపించింది. ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వకముందు ఇదే రెడ్ బుక్ లో కొందరి పేర్లను ఉంచానని చెప్పారు. ఇంతకీ ఈ రెడ్ బుక్ కథేంటి?
Published Date - 09:33 AM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
Srikakulam : శ్రీకాకుళం రిమ్స్లో దారుణం.. హౌస్ సర్జన్ని లైగింకంగా వేధించిన..?
శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రి కమ్ మెడికల్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. మహిళా సర్జన్ పై అసిస్టెంట్ ప్రొఫెసర్
Published Date - 09:37 AM, Sun - 31 December 23 -
#Andhra Pradesh
Covid : శ్రీకాకుళంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. ప్రజలు కోవిడ్ నియమాలను పాటించాలన్న అధికారులు
శ్రీకాకుళంలో మూడు కోవిడ్ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో
Published Date - 07:50 AM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
CM Jagan : నేడు ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాసలోని ఉద్దానంలో అనేక మంది
Published Date - 08:05 AM, Thu - 14 December 23 -
#Cinema
Sai Pallavi: శ్రీకాకుళం స్లాంగ్ ను పట్టేసిన సాయిపల్లవి, డెడికేషన్ కు ఫిదా కావాల్సిందే
నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ మూవీలో హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 12:13 PM, Mon - 11 December 23 -
#Andhra Pradesh
Electricity Bill : బంగారం షాపుకి కోటి రూపాయల కరెంట్ బిల్లు.. షాక్ గురైన యాజమాని
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక షాపు యజమాని కోటి రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు రావడంతో షాక్కు గురయ్యాడు.
Published Date - 11:29 AM, Tue - 3 October 23 -
#Andhra Pradesh
Fake Notes: శ్రీకాకుళంలో 2 వేల నకిలీ నోట్లను పట్టుకున్న పోలీసులు
రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గడువు ముగియనుంది. దీంతో మోసాలు యధేచ్చగా పెరిగిపోతున్నాయి.
Published Date - 09:30 PM, Wed - 30 August 23 -
#Andhra Pradesh
Weavers Of Ponduru : ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు సిక్కోలు నేత కార్మికులు
Weavers Of Ponduru : ఈసారి దేశ రాజధానిలో జరిగే ఆగస్టు 15 వేడుకల్లో సామాన్యులను కూడా భాగస్వాములను చేయాలని కేంద్ర సర్కారు భావించింది.
Published Date - 07:30 AM, Sat - 12 August 23 -
#Speed News
IIIT : ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు.. ట్రిపుల్ ఐటీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు షాక్ ఇచ్చిన అధికారులు
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ
Published Date - 09:31 AM, Fri - 5 May 23 -
#Andhra Pradesh
Srikakulam : భావనసాడు గ్రీన్ఫీల్డ్ పోర్టు పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం.. కారణం ఇదే.. !
శ్రీకాకుళం జిల్లాలోని స్థానిక గ్రామస్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం భావనపాడు పోర్టుకు
Published Date - 07:00 AM, Mon - 17 April 23