Sprots Updates
-
#Sports
Ishan Kishan: బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్
బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్కు నాయకత్వం వహించనున్నాడు. ఈ టోర్నీ ఆగస్టు 15 నుంచి తమిళనాడులో ప్రారంభం కానుంది.ఇషాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫస్ట్ క్లాస్ క్రికెట్కి తిరిగి రావడానికి తొలి అడుగుగా భావిస్తున్నారు
Published Date - 06:29 PM, Tue - 13 August 24