Sports News
-
#Sports
Khaleel Ahmed: ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్!
ఎసెక్స్ తరఫున ఆడే ముందు ఖలీల్ ఇండియా A జట్టు కోసం ఒక మ్యాచ్ ఆడి 4 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా అతనికి టెస్ట్ జట్టులో అవకాశం దక్కలేదు.
Date : 28-07-2025 - 8:56 IST -
#Sports
Arshdeep Singh: ఇంగ్లాండ్లో టీమిండియా స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. వీడియో వైరల్!
కెప్టెన్ బెన్ స్టోక్స్తో సహా పలువురు ఇంగ్లీష్ ఆటగాళ్లు మ్యాచ్ను త్వరగా డ్రాగా ముగించడానికి జడేజా, సుందర్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.
Date : 28-07-2025 - 7:45 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్కు గాయం.. ఎలా అయ్యాడో చూడండి!
ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్ట్లో పంత్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు తిరిగి వెళ్ళాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్కు తగలకుండా అతని పాదం బొటనవేలికి తాకింది.
Date : 28-07-2025 - 4:56 IST -
#Sports
Ravindra Jadeja: మాంచెస్టర్ టెస్ట్లో చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా!
ఇంగ్లండ్లో నంబర్ 6 కంటే కింద బ్యాటింగ్ చేస్తూ అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (9 సార్లు) సాధించిన రికార్డు కూడా జడేజా పేరిట నమోదైంది. ఈ జాబితాలో అతను గ్యారీ సోబర్స్ రికార్డును సమం చేస్తూ సంయుక్తంగా టాప్లో నిలిచాడు.
Date : 28-07-2025 - 3:29 IST -
#Sports
Team India: ఆగస్టులో భారత జట్టు మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ ఇదే!
ఆగస్టు ఆరంభం భారత్ vs ఇంగ్లండ్ 5వ టెస్ట్ ఉత్కంఠతో నిండి ఉంటుంది. ఆగస్టు 1న ఈ టెస్ట్ రెండో రోజు ఉంటుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలోని జట్టుకు ఇది ఒక డూ-ఆర్-డై మ్యాచ్.
Date : 28-07-2025 - 3:07 IST -
#Sports
Washington Sundar: వాషింగ్టన్ సుందర్కు వరంగా మారిన కోచ్ గంభీర్ మాటలు!
సుందర్, జడేజాతో కలిసి క్రీజ్పై దృఢంగా నిలబడి ఐదో వికెట్కు ఏకంగా 203 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సుందర్ 206 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్తో 101 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు ఓటమిని తప్పించాడు.
Date : 28-07-2025 - 2:53 IST -
#Speed News
Manchester Test: భారత్- ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్ డ్రా.. శతక్కొట్టిన టీమిండియా ఆటగాళ్లు!
భారత్ ముందు 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని అధిగమించే పెద్ద లక్ష్యం ఉంది. స్కోరు 0 వద్ద రెండు వికెట్లు పడిపోయాయి. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశారు.
Date : 27-07-2025 - 10:33 IST -
#Sports
IND vs ENG: ఐదవ టెస్ట్కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. గిల్కు గాయం?!
మాంచెస్టర్ టెస్ట్లో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా అతను నాల్గవ టెస్ట్లో వికెట్ కీపింగ్ చేయడానికి కూడా రాలేదు.
Date : 27-07-2025 - 9:16 IST -
#Speed News
India vs England: ఇంగ్లాండ్ను అధిగమించిన భారత్.. చరిత్ర సృష్టించిన జడేజా, ఏకైక ఆటగాడిగా రికార్డు!
ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్లో భారత జట్టు సూపర్స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాట్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. గత 6 ఇన్నింగ్స్లలో 5 అర్ధ సెంచరీలు సాధించి, జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి కీలక పాత్ర పోషించాడు.
Date : 27-07-2025 - 8:43 IST -
#Sports
Shubman Gill: 35 ఏళ్ల కల.. ఓల్డ్ ట్రాఫోర్డ్లో చరిత్ర సృష్టించిన కెప్టెన్ గిల్, రికార్డులీవే!
భ్మన్ గిల్ కెప్టెన్గా తన మొదటి టెస్ట్ సిరీస్లో నాలుగు సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
Date : 27-07-2025 - 6:18 IST -
#Sports
India-Pakistan: ఆసియా కప్ 2025.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు?!
తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
Date : 27-07-2025 - 5:19 IST -
#Sports
Nitish Kumar Reddy: టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై కేసు.. రూ. 5 కోట్లు కట్టాలని!
నితీష్ రెడ్డి తన మాజీ ప్లేయర్ ఏజెన్సీ స్క్వేర్ ది వన్కు రూ. 5 కోట్లకు పైగా బకాయిపడి ఉన్నాడని ఆ ఏజెన్సీ కేసు నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో నితీష్ రెడ్డికి 'స్క్వేర్ ది వన్' మధ్య ఒప్పందం ముగిసినట్లు సమాచారం.
Date : 27-07-2025 - 3:47 IST -
#Sports
Ball Tampering: భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్లో బాల్ టాంపరింగ్ కలకలం.. వీడియో వైరల్!
ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 669 పరుగుల వద్ద ముగించింది, ఇందులో జో రూట్ 150 పరుగులు, బెన్ స్టోక్స్ 141 పరుగులు చేశారు. టీమిండియా తరఫున రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టాడు.
Date : 27-07-2025 - 3:22 IST -
#Sports
Manchester: మాంచెస్టర్లో విజయవంతమైన ఛేజ్లు ఇవే!
ప్రస్తుత టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లాండ్ గతంలో 294 పరుగుల లక్ష్యాన్ని కూడా విజయవంతంగా ఛేజ్ చేయగలిగింది.
Date : 26-07-2025 - 10:20 IST -
#Speed News
Asia Cup 2025 Schedule: క్రికెట్ ఫ్యాన్స్కు శుభవార్త.. 3 సార్లు భారత్ వర్సెస్ పాక్ మధ్య పోరు!
రెండు జట్లూ అద్భుతమైన ఆటతీరు కనబరిచి టోర్నమెంట్ అంతటా ఆధిపత్యం చెలాయిస్తే సెప్టెంబర్ 28, 2025న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా భారత్-పాకిస్థాన్ మధ్యే జరిగే అవకాశం ఉంది.
Date : 26-07-2025 - 9:03 IST