Special Campaign
-
#Devotional
Tirupati Laddu Controversy: తిరుపతి లడ్డూ వివాదంతో అలర్ట్ అయిన ఇతర రాష్ట్రాలు
Tirupati Laddu Controversy: తిరుపతి వివాదం నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం 'స్వచ్ఛమైన ఆహారం, కల్తీపై దాడి' ప్రచారాన్ని నిర్వహించనుంది. దేవాలయాల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 54 ఆలయాలు భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రసాదం నాణ్యతతో పాటు పరిశుభ్రతను కూడా పరిశీలిస్తారు
Published Date - 05:47 PM, Sat - 21 September 24