Sovereignty
-
#South
Karnataka Elections 2023: సోనియా గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈరోజు చివరి రోజు. దీంతో రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలతో కర్ణాటక హోరెత్తిపోతుంది. ప్రతిపక్షాలు, అధికార పార్టీ నేతలు ఒకరినొకరు విమర్శ దాడులకు దిగుతున్నారు.
Published Date - 02:26 PM, Mon - 8 May 23