Sonia Gandhi
-
#Speed News
Bharat Jodo Yatra : నేడు వర్షం కారణంగా ఆలస్యమైన భారత్ జోడో యాత్ర
కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఆలస్యమైంది. రాష్ట్రంలో రెండో రోజు పాదయాత్రకు గుండ్లుపేటలో కుండపోత వర్షం కురిసింది. శనివారం ఉదయం 6.30 గంటలకు చామరాజనగర్ జిల్లా తొండవాడి మీదుగా యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. బేగూర్ నుండి ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కావాల్సిన భారత్ జోడోయాత్ర 24వ రోజు వర్షం కారణంగా ఆలస్యమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. […]
Date : 01-10-2022 - 10:32 IST -
#India
Congress Presidential Polls : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో మరో సీనియర్ నేత.. నేడు సోనియను కలిసి..?
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ నుంచి పలువురు ఆశావాహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించినప్పటికి ఆయన్న రేసు నుంచి అధిష్టానం తప్పించింది. అయితే మొదటి నుంచి అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లో పోటీలో ఉన్నారు. తాజాగా గెహ్లాట్ తప్పుకున్న తరువాత మరో సీనియర్ నేత పేరు తెరపైకి వచ్చింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే […]
Date : 30-09-2022 - 9:33 IST -
#India
Ashok Gehlot : సారీ అమ్మా, అధ్యక్ష పదవి వద్దన్న గెహ్లాట్
ఏఐసీసీ అధ్యక్ష పదవి వద్దని సోనియాగాంధీకి నేరుగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు.
Date : 29-09-2022 - 4:09 IST -
#India
Congress Politics: రాజస్థాన్ కాంగ్రెస్ లో 35 ఏళ్ల కిందటి సీన్ రిపీట్.. “సరిస్కా టైగర్ జోక్”పై మళ్లీ చర్చ!!
రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం ఇప్పుడు ఢిల్లీ దర్బార్ కు చేరింది.
Date : 28-09-2022 - 8:10 IST -
#India
Congress President: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఎవరెవరు ? కాబోయే చీఫ్ ఎవరు ?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయి ? కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీ పడతారు? అనే అంశాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబరు 24న ప్రారంభమైంది. ఈనెల 30న తుది గడువు ముగిసేలోగా ఎవరెవరు నామినేషన్లు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇక అధ్యక్ష రేసులో నిలువకపోవచ్చని తెలుస్తోంది. ఇక పోటీలో నిలిచే కాంగ్రెస్ నాయకుల జాబితాలో మొదటి […]
Date : 28-09-2022 - 7:40 IST -
#Speed News
Rajasthan Crisis : రాజస్థాన్ సంక్షోభంపై సమగ్ర నివేదికను కోరిన సోనియా
రాజస్థాన్ సంక్షోభంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమగ్ర నివేదికను కోరారు...
Date : 26-09-2022 - 10:19 IST -
#Speed News
Delhi : ఢిల్లీలో సోనియా గాంధీని కలవనున్న నితీశ్, లాలూ
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం సోనియా గాంధీని కలవనున్నారు...
Date : 25-09-2022 - 10:10 IST -
#India
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంక గాంధీ
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె కూతురు ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు...
Date : 24-09-2022 - 10:31 IST -
#India
Grand Alliance:కాంగ్రెస్ తో గ్రాండ్ అలయెన్స్ దిశగా `జనతాపరివార్`
గ్రాండ్ అలయెన్స్ దిశగా దేశ రాజకీయం మారుతోంది. ఎన్డీయే నుంచి ఇటీవల బయటకొచ్చిన నితీష్ కుమార్, లాలూ సోనియాతో ఆదివారం భేటీ కానున్నారనే అంశం సర్వత్రా చర్చ జరుగుతోంది.
Date : 23-09-2022 - 12:45 IST -
#India
Cong Prez:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ… పోటీకి సై అంటున్న డిగ్గీ రాజా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైంది.
Date : 22-09-2022 - 4:37 IST -
#India
Shashi Tharoor : కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశిథరూర్.. సోనియా గాంధీ అలా అన్నారా?
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పు రాబోతోందా? గాంధీల కుటుంబం నుండి అధికారం త్వరలోనే మారుతోందా?
Date : 19-09-2022 - 10:41 IST -
#India
Congress Politics: సోనియాతో జీ 23 లీడర్ శశిథరూర్ భేటీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేస్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోన్న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. సం
Date : 19-09-2022 - 4:45 IST -
#India
Sonia Gandhi : సోనియాగాంధీ తల్లికి కన్నీటి వీడ్కోలు..!!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తల్లి పాలోవా మయానో కాలం చేశారు.
Date : 31-08-2022 - 6:57 IST -
#India
Congress Party : గులాం దెబ్బకు కాంగ్రెస్ ఖాళీ
జమ్మూకాశ్మర్ రాష్ట్రంలో గులాంనబీ ఆజాద్ దెబ్బకు కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ కానుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్న ఆయన కు దాదాపు 51 మంది అక్కడి కాంగ్రెస్ నేతలు దగ్గరయ్యారని తెలుస్తోంది
Date : 30-08-2022 - 4:58 IST -
#India
G23 : కాంగ్రెస్ అధ్యక్ష `రేస్` లో జీ 23 లీడర్ శశిథరూర్
కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష రేస్ లోకి శశిథరూర్ వచ్చేశారు. ఆయన అధ్యక్ష పదవికి ఎన్నికలను కోరుకుంటున్నారు. 'స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా' ఎన్నికలు జరగాలని పిలుపునిస్తూ ఆయన కథనాన్ని రాశారు. జీ23లో నేతల్లో ఒకరుగా ఉన్న ఆయన రాసిన కథనం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 30-08-2022 - 12:26 IST