Sonia Gandhi
-
#India
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమటిరెడ్డిపై తేల్చుడే.!
కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సోమవారం సమావేశం కానుంది. తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ సమావేశానికి సిద్ధం అయింది. ఆ రోజున తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించనున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని తేల్చనుంది. అదే విధంగా కర్నాటక రాష్ట్ర పరిస్థితులను సీరియస్ గా తీసుకోనుంది. ఇప్పటి వరకు సాగిన భారత్ జోడో యాత్రను సమీక్షించడంతో పాటు రాజకీయ సవాళ్ల మీద రూట్ మ్యాప్ తయారు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
Date : 12-11-2022 - 1:54 IST -
#India
Congress President : కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే పదవీస్వీకారం
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Date : 26-10-2022 - 11:39 IST -
#India
Mallikarjuna Kharge : నేడు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న ఖర్గే…హాజరు కానున్న సోనియాతో, రాహుల్..!!
కాంగ్రెస్ పార్టీ అధినేతగా మల్లికార్జునా ఖర్జే నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ,రాహుల్ గాంధీతోపాటు పలువురు సీనియర్ నేతలు, ఇతర పార్టీల సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
Date : 26-10-2022 - 9:26 IST -
#Speed News
Congress President Polls : ప్రశాంతంగా ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..జాతీయ అధ్యక్షులెవరో..?
కాంగ్రెస్ అధ్యక్షపదవికి సోమవారం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 96శాతం ఓట్లు పోలయ్యాయి.
Date : 18-10-2022 - 6:10 IST -
#Speed News
congress president election voting : ఇవాళే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..!!
ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరగనుంది
Date : 17-10-2022 - 9:26 IST -
#India
National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరైన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం
Date : 07-10-2022 - 2:07 IST -
#Speed News
Mallikarjun Kharge : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం గుజరాత్ చేరుకున్న ఖర్గే
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే నేటి నుంచి అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు
Date : 07-10-2022 - 7:42 IST -
#South
Bharath jodo yatra : భారత్ జోడో యాత్రలో సోనియాగాంధీ..తల్లి బూట్లకు లేస్ లు కట్టిన రాహుల్ గాంధీ..!!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ కలిసి యాత్రలో పాల్గొన్నారు.
Date : 06-10-2022 - 12:11 IST -
#Telangana
National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరుకాని టీ కాంగ్రెస్ నేత
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...
Date : 04-10-2022 - 1:24 IST -
#India
Mallikarjun Kharge : రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి ఖర్గే రాజీనామా
ఏఐసీసీ అధ్యక్షునిగా మల్లిఖార్జున ఖర్గే దాదాపుగా ఖరారు అయినట్టే. రాజస్థాన్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం `ఒక వ్యక్తికి ఒకే పదవి` నిబంధన మేరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేశారు.
Date : 01-10-2022 - 2:37 IST -
#Speed News
Bharat Jodo Yatra : నేడు వర్షం కారణంగా ఆలస్యమైన భారత్ జోడో యాత్ర
కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఆలస్యమైంది. రాష్ట్రంలో రెండో రోజు పాదయాత్రకు గుండ్లుపేటలో కుండపోత వర్షం కురిసింది. శనివారం ఉదయం 6.30 గంటలకు చామరాజనగర్ జిల్లా తొండవాడి మీదుగా యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. బేగూర్ నుండి ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కావాల్సిన భారత్ జోడోయాత్ర 24వ రోజు వర్షం కారణంగా ఆలస్యమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. […]
Date : 01-10-2022 - 10:32 IST -
#India
Congress Presidential Polls : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో మరో సీనియర్ నేత.. నేడు సోనియను కలిసి..?
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ నుంచి పలువురు ఆశావాహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించినప్పటికి ఆయన్న రేసు నుంచి అధిష్టానం తప్పించింది. అయితే మొదటి నుంచి అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లో పోటీలో ఉన్నారు. తాజాగా గెహ్లాట్ తప్పుకున్న తరువాత మరో సీనియర్ నేత పేరు తెరపైకి వచ్చింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే […]
Date : 30-09-2022 - 9:33 IST -
#India
Ashok Gehlot : సారీ అమ్మా, అధ్యక్ష పదవి వద్దన్న గెహ్లాట్
ఏఐసీసీ అధ్యక్ష పదవి వద్దని సోనియాగాంధీకి నేరుగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు.
Date : 29-09-2022 - 4:09 IST -
#India
Congress Politics: రాజస్థాన్ కాంగ్రెస్ లో 35 ఏళ్ల కిందటి సీన్ రిపీట్.. “సరిస్కా టైగర్ జోక్”పై మళ్లీ చర్చ!!
రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం ఇప్పుడు ఢిల్లీ దర్బార్ కు చేరింది.
Date : 28-09-2022 - 8:10 IST -
#India
Congress President: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఎవరెవరు ? కాబోయే చీఫ్ ఎవరు ?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయి ? కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీ పడతారు? అనే అంశాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబరు 24న ప్రారంభమైంది. ఈనెల 30న తుది గడువు ముగిసేలోగా ఎవరెవరు నామినేషన్లు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇక అధ్యక్ష రేసులో నిలువకపోవచ్చని తెలుస్తోంది. ఇక పోటీలో నిలిచే కాంగ్రెస్ నాయకుల జాబితాలో మొదటి […]
Date : 28-09-2022 - 7:40 IST