Somu Veerraju
-
#Andhra Pradesh
AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉనికి కోసం పోరాడుతోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో బీజేపీకి తొలినుంచీ ఆదరణ తక్కువే. తెలుగుదేశంతో పొత్తు కారణంగా అప్పుడప్పుడూ రెండు పార్టీలూ లాభపడ్డాయి.
Date : 29-01-2022 - 12:13 IST -
#Andhra Pradesh
Somu Verraju : కడపపై వీర్రాజు విమానం బాంబ్
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి.
Date : 28-01-2022 - 5:05 IST -
#Andhra Pradesh
Somu Veerraju : ఏపీ అంటే అంత అలుసా.!
ఏపీ ఒక పాకిస్తాన్..కాదు ఒక ఆప్ఘనిస్తాన్..కాదుకాదు ఒక బీహార్..ఇలా ఆ రాష్ట్రాన్ని పోల్చడం ఇటీవల అలవాటుగా మారింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ను పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ తో పోల్చాడు. ఇటీవల డ్రగ్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఏపీని తాలిబానిస్తాన్ గా తెలుగుదేశంలోని కొందరు నేతలు అభివర్ణించారు.
Date : 11-01-2022 - 3:01 IST -
#Andhra Pradesh
Somu Veerraju: వీర్రాజు `నాటుకోడి` స్కీం
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు యువకులకు నాటు కోళ్ల స్కీంను ప్రకటించాడు. ప్రతి నియోజకవర్గంలో నాటు కోళ్ల ఫారాలను పెట్టించడం పార్టీ లక్ష్యమని వెల్లడించాడు. రాజమహేంద్ర వరంలో జరిగిన మీడియా సమావేశంలో నాటు కోళ్ల ప్రకటన చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
Date : 31-12-2021 - 4:24 IST -
#Speed News
KTR On BJP:సోము వీర్రాజుపై మంత్రి కేటీఆర్ సెటైర్లు.. వాట్ ఏ షేమ్ అంటూ ట్వీట్
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజాగ్రహా సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతున్నాయి. రూ.75కే చీప్ లిక్కర్ ఇస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోము వీర్రాజు పై సెటైర్లు వేశారు.
Date : 29-12-2021 - 10:49 IST -
#Andhra Pradesh
Spirited promise: నవ్విపోదురుగాక.. మాకేంటి!
జాతీయ పార్టీలకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉంటుంది. కానీ, బీజేపీ రాష్ట్రానికో పాలసీని ప్రకటిస్తోంది. తాజాగా ఏపీలో చీప్ లిక్కర్ పాలసీని వినిపిస్తోంది. కేవలం 75 రూపాయలకు చీప్ లిక్కర్ అందిస్తామని ఏపీ బీజేపీ ప్రకటించడం రాజకీయాల దిగజారుడుకు పరాకాష్ట.
Date : 29-12-2021 - 2:32 IST -
#Speed News
Politics: సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా సెటైర్లు..
ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఆల్కహాల్ (లిక్కర్) క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజా ఆగ్రహ సభలో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీకి అధికారం ఇస్తే నాణ్యమైన ఆల్కహాల్ అందుతుందని ప్రకటించారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో దీనిపై సెటైర్లు వేశారు. […]
Date : 29-12-2021 - 2:24 IST -
#Andhra Pradesh
AP BJP: ఓటు కు లిక్కర్..
ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు చేసిన ప్రకటన విదాస్పదంగా ఉంది. అధికారంలోకి బీజేపీ వస్తే చిప్ లిక్కర్ కేవలం 75 రూపాయలకు ఇస్తామని హామీ ఇచ్చాడు.
Date : 28-12-2021 - 10:59 IST -
#Andhra Pradesh
బాబు, జగన్ కౌగిలిలో ‘ప్రజాగ్రహసభ’
ఏపీ బీజేపీ విజయవాడ కేంద్రంగా ప్రజాగ్రహసభను పెట్టింది. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పెట్టిన సభకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ తో సహా ఏపీ బీజేపీ సీనియర్లు హాజరయ్యారు. ఆ సభకు ఒక రోజు ముందు నుంచే బీజేపీపైన టీడీపీ, వైసీపీ పోటాపోటీగా దాడికి దిగడం గమనార్హం.
Date : 28-12-2021 - 3:30 IST -
#Andhra Pradesh
AP BJP: రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన ప్రకటన చేశారు. తాను 2024 తర్వాత రాజకీయాలలో ఉండనని ప్రకటించారు.
Date : 07-12-2021 - 11:17 IST