Social Media Case
-
#Andhra Pradesh
Sri Reddy: శ్రీరెడ్డికి బెయిల్.. కానీ
Sri Reddy : సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసుల్లో విశాఖలో నమోదైన కేసుకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చిత్తూరు కేసులో పిటిషన్ను కొట్టివేసింది. ఇతర జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
Published Date - 10:29 AM, Tue - 25 February 25