Sivamogga
-
#South
Karnataka : కర్ణాటకలో 14 మంది చిన్నారులకు అస్వస్థత
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ పట్టణంలో 14 మంది చిన్నారులు అస్వస్థతకు గురైయ్యారు. యాంటీబయాటిక్ ఇంజక్షన్లు వేయడంతో జలుబు, జ్వరంతో ఆస్పత్రి పాలైన 14 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో చేరిన చిన్నారుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం శివమొగ్గలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. జలుబు, జ్వరం సోకడంతో చిన్నారులు ఆస్పత్రిలో చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అక్కడి నర్సులు ఆదివారం రాత్రి వారికి యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇచ్చారు. ఇంజెక్షన్లు ఇచ్చిన […]
Published Date - 10:13 AM, Mon - 27 June 22