Sindh Government
-
#Speed News
Pakistan Floods : పాకిస్తాన్ మాన్సూన్ భీభత్సం.. వర్షాలు వరదలతో 116 మృతి, ప్రజల్లో ఆందోళన
Pakistan Floods : పాకిస్తాన్లో మాన్సూన్ వర్షాలు మరోసారి బీభత్సం సృష్టించాయి. జూన్ 26 నుంచి ఇప్పటివరకు 116 మంది వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల ప్రాణాలు కోల్పోగా, 253 మందికి గాయాలయ్యాయని పాకిస్తాన్ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NDMA) వెల్లడించింది.
Published Date - 03:28 PM, Wed - 16 July 25