Siddipet
-
#Telangana
Telangana: కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి: హరీష్
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్తుందని అన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ రోజు మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ సిద్దిపేట నుంచి తాను ఏడోసారి నామినేషన్ దాఖలు చేశానని,
Published Date - 04:25 PM, Thu - 9 November 23 -
#Telangana
KCR Atlas Cycle Story : సిద్దిపేట సభలో కేసీఆర్ చెప్పిన సైకిల్ కథ .. మాములుగా లేదుగా
"ఏమైందమ్మా.. ఏం కష్టమొచ్చింది" అని ఆమెను అడిగితే.. బిడ్డ పెండ్లి ఆగిపోయేలా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది
Published Date - 09:18 PM, Tue - 17 October 23 -
#Telangana
Telangana: సిద్దిపేటలో హరీష్ లాగ నేను అభివృద్ధి చేసేవాడిని కాదు: CM KCR
సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో సిద్ధిపేట ప్రజలు అండగా నిలిచారని అన్నారు. 2014కు ముందు సిద్దిపేటలో కరువు నెలకొందని. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నారు.
Published Date - 08:45 PM, Tue - 17 October 23 -
#Speed News
Harish Rao: సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప వరం
Harish Rao: నీళ్లు, నిధులతో సిద్దిపేట కలలను నిజం చేసింది సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ పట్టించుకోలేదు అని, పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగిన సిద్దిపేట కి రైలు తెస్తాం అని అబద్ధాలు చెప్పారు అని హరీశ్ రావు అన్నారు. 2006 రైల్వే లైన్ మంజూరు అయ్యింది 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని చెప్పిందని, కేసీఆర్ రైల్వే లైన్ ని స్వయంగా రూపకల్పన చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు […]
Published Date - 05:57 PM, Tue - 3 October 23 -
#Telangana
Harish Rao: మా ఇంటి ఓట్లన్నీ హరీష్ రావుకే.. సిద్దిపేటలో పోస్టర్స్ వైరల్
ప్రతి ఎన్నికల్లో హరీశ్ రావు మెజార్టీ పెరుగుతుందే తప్పా ఏమాత్రం తగ్గడం లేదు.
Published Date - 01:35 PM, Fri - 22 September 23 -
#Speed News
Shocking: డ్రైవర్ అవతారమెత్తిన దొంగ, బస్సు దొంగతనం చేసి, ప్రయాణికుల డబ్బుతో పరార్
ఓ దొంగ డ్రైవర్ అవతారం ఎత్తి, ప్రయాణికులకు చుక్కలు చూపించాడు.
Published Date - 12:28 PM, Tue - 12 September 23 -
#Telangana
KTR in US: తెలంగాణలో కోకాకోలా భారీ పెట్టుబడులు
తెలంగాణాలో కోకాకోలా సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణాలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
Published Date - 03:27 PM, Sat - 26 August 23 -
#Telangana
Harish Rao: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే: మంత్రి హరీశ్ రావు
బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.
Published Date - 02:46 PM, Sat - 12 August 23 -
#Speed News
BC Bandhu: బీసీ బంధును కులవృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలి
ఇది ఆరంభం.! నిరంతర ప్రక్రియ. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం. స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల బీసీ బంధు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. కుల వృత్తులు బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి వృత్తిపైన ఆధారపడిన వారందరికీప్రోత్సాహకంగా లక్ష గ్రాంట్ అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట లో […]
Published Date - 11:13 AM, Mon - 31 July 23 -
#Telangana
Harish Rao: బీజేపీ శాపం, కాంగ్రెస్ పాపం తెలంగాణకు అవసరమా: హరీశ్ రావు
శాపం లాంటి బీజేపీ, పాపం చేసే కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా అని హరీశ్ ప్రశ్నించారు.
Published Date - 02:51 PM, Sat - 29 July 23 -
#Telangana
Siddipet : మురికి కాలువలో స్వయంగా చెత్తను తొలగించిన మంత్రి హరీశ్ రావు
నడకతో ఆరోగ్యం.. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చెయొచ్చు అంటూ మరో సంస్కరణకు సిద్ధిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది
Published Date - 11:57 AM, Mon - 24 July 23 -
#Special
3D Printed Temple: ప్రపంచంలోనే తొలి త్రీడీ టెంపుల్.. మన తెలంగాణలోనే..!
ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ హిందూ దేవాలయం (3D Printed Temple) తెలంగాణలో నిర్మిస్తున్నారు. సిద్దిపేటలోని బూరుగుపల్లిలో గేటెడ్ విల్లా కమ్యూనిటీ అయిన చరవిత మెడోస్లో ఉన్న 3డి ప్రింటెడ్ టెంపుల్ మూడు భాగాల నిర్మాణం.
Published Date - 09:21 AM, Sat - 10 June 23 -
#Speed News
KTR: కేటీఆర్ రెండు జిల్లాల పర్యటన.. విపక్షాల అరెస్టులు
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ రోజు సిద్ధిపేట, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు
Published Date - 11:58 AM, Fri - 5 May 23 -
#Speed News
Hyderabad : విహారయాత్రలో విషాదం..సెల్ఫీ దిగుతూ నీటిలో పడి ముగ్గురు మృతి
హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్పురాలో విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు నీటిలో పడి మృతి
Published Date - 06:26 AM, Fri - 5 May 23 -
#Telangana
Harish Rao: రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: హరీశ్ రావు
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు.
Published Date - 11:41 AM, Wed - 26 April 23