Shree Mata Vaishno Devi
-
#Devotional
Mata Vaishno Devi: భక్తులకు మొక్కలే ప్రసాదంగా.. వైష్ణవి వాటిక ప్రారంభం..!
Mata Vaishno Devi: మాతా వైష్ణో దేవి ఆస్థానంలో పర్యావరణానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక వైష్ణోదేవి (Mata Vaishno Devi) ఆస్థానంలో భక్తులకు ప్రసాదంగా మొక్కులు చెల్లించనున్నారు. ఇది 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న నిన్న (బుధవారం) ప్రారంభించబడింది. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు (SMVDSB) ఇందుకోసం నిహారిక కాంప్లెక్స్లో వైష్ణవి వాటిక అనే హైటెక్ కౌంటర్ను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి […]
Date : 06-06-2024 - 10:21 IST -
#Speed News
Two Special Trains: భక్తులకు గుడ్ న్యూస్.. న్యూఢిల్లీ- వైష్ణో దేవి కత్రా మధ్య ప్రత్యేక రైళ్లు..!
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం, అదనపు రద్దీ భారాన్ని తగ్గించేందుకు ఉత్తర రైల్వే న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మధ్య ప్రత్యేక రైళ్ల (Two Special Trains)ను నడపాలని నిర్ణయించింది.
Date : 20-09-2023 - 6:54 IST