Shiv Sena (UBT)
-
#India
Uddhav Thackeray : వోట్ చోరీతోనే అధికారంలోకి వచ్చారు.. మహాయుతి, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు
Uddhav Thackeray : మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు ప్రజల ఓట్లతో కాకుండా ‘వోట్ చోరీ’ ద్వారా ఏర్పడ్డాయని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఆరోపించింది.
Date : 25-08-2025 - 11:40 IST -
#India
Sanjay Raut : మహారాష్ట్రలో హిందీకి వ్యతిరేకంపై శివసేన యూటర్న్
Sanjay Raut : మహారాష్ట్ర రాజకీయంగా అత్యంత కీలక పరిణామంగా ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిసివచ్చారు.
Date : 06-07-2025 - 6:18 IST -
#India
Sanjay Raut : ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ : సంజయ్ రౌత్
మేము ముంబై, థానే, నాగ్పూర్ మరియు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్లు మరియు పంచాయతీలకు మా బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తాం అని ఆయన చెప్పారు.
Date : 11-01-2025 - 3:17 IST -
#India
Aditya Thackeray : SS-UBT లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఆదిత్య థాక్రే
Aditya Thackeray : శివసేన-యుబిటి పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు, వోర్లి ఎమ్మెల్యే ఆదిత్య ఉద్ధవ్ థాక్రే , సోమవారం శివసేన-UBT శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డారని పార్టీ ముఖ్య నేత ప్రకటించారు. అదే విధంగా, గుహాగర్ నియోజకవర్గానికి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భాస్కర్ బి. జాధవ్, శివసేన-UBT గ్రూప్ లీడర్గా, డిండోషి నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డబ్ల్యూ. సునీల్ ప్రభు కొత్త చీఫ్ విప్గా ఎన్నికయ్యారు.
Date : 25-11-2024 - 4:59 IST -
#India
Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి సీట్ల పంపకాలు దాదాపుగా ఖరారయ్యాయి!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి సీట్ల కేటాయింపుపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), మరియు కాంగ్రెస్తో కూడిన ఎంవీఏ, ఎన్నికలకు ముందు తన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, కాంగ్రెస్ 105 నుండి 110 స్థానాలు, శివసేన (యూబీటీ) 85 నుండి 90 స్థానాలు, మరియు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి […]
Date : 23-10-2024 - 2:39 IST -
#Speed News
Sharad Pawar – Ajit Pawar : అజిత్ పవార్ మా లీడరే.. ఎన్సీపీలో చీలిక లేదు : శరద్ పవార్
Sharad Pawar - Ajit Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్ మధ్య ఏదో జరుగుతోంది.
Date : 25-08-2023 - 2:55 IST -
#India
INDIA Meet-Mumbai : “ఇండియా” కూటమి మూడో సమావేశం ముంబైలో.. ఉద్ధవ్ థాక్రే శివసేన ఆతిథ్యం
INDIA Meet-Mumbai : కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి "ఇండియా" మూడో సమావేశానికి ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది.
Date : 05-08-2023 - 5:32 IST