Shikohpur Land Deal
-
#India
Land scam case : రాబర్ట్ వాద్రాకు ఎదురుదెబ్బ.. ఢిల్లీ కోర్టు నోటీసులు
ఈ మనీలాండరింగ్ కేసు దర్యాప్తును నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ను కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.
Published Date - 12:43 PM, Sat - 2 August 25