September 2026
-
#Sports
BCCI: బంగ్లాదేశ్లో భారత్ పర్యటన.. సంవత్సరం పాటు వాయిదా వేసినట్లు ప్రకటించిన బీసీసీఐ!
భారత్- ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20తో పాటు టెస్ట్ క్రికెట్ నుండి కూడా రిటైర్ అయ్యారు.
Published Date - 08:23 PM, Sat - 5 July 25