September 16
-
#Business
Stock Market Live: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్, అదానీ గ్రీన్ 7.59 శాతం పెరుగుదల
Stock Market Live: ట్రేడింగ్ సెషన్లో బ్యాంకింగ్ షేర్లు మార్కెట్ను నడిపించాయి. నిఫ్టీ బ్యాంక్ 215 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 52,153 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్లో ఎన్టిపిసి, జెఎస్డబ్ల్యు స్టీల్, ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే, ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్
Date : 16-09-2024 - 5:04 IST -
#Telangana
Rajiv Gandhi Statue: నేడు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
ఆగస్టులో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రతిష్టించిన విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పడం గమనార్హం. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఈ స్థలాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం మొదట కేటాయించిందని కేటీఆర్ వాదిస్తున్నారు.
Date : 16-09-2024 - 8:46 IST -
#Telangana
Telangana: సెప్టెంబర్ 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభం
కృష్ణా నదీ జలాలను ఎత్తిపోసేందుకు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 16న ప్రారంభించనున్నారు
Date : 07-09-2023 - 5:59 IST