Senior Citizens Concession
-
#India
Railways: రాయితీలు బంద్.. గత నాలుగేళ్లలో రైల్వే శాఖకు రూ. 5800 కోట్ల అదనపు ఆదాయం..!
రైలు ఛార్జీలలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను ఉపసంహరించుకున్నప్పటి నుండి భారతీయ రైల్వేలు (Railways) సీనియర్ సిటిజన్ల నుండి రూ. 5800 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని ఆర్జించాయని సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద అడిగిన ప్రశ్నలలో వెల్లడైంది.
Published Date - 08:05 AM, Tue - 2 April 24