Security Organizations
-
#India
Terrorists : జమ్మూ కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు..భద్రతా సంస్థలు వెల్లడి!
పహల్గాం ఉగ్రదాడికి తమదే బాధ్యత అని లష్కరే తోయిబా అనుబంధ విభాగం 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్' వెల్లడించింది. వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందినవారని వాటిని బట్టి తెలుస్తోంది. ముగ్గురికి హిజ్బుల్ ముజాహిద్దీన్తో సంబంధం ఉందని, వారు కూడా పాకిస్థాన్కు చెందినవారని భద్రతా సంస్థలకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
Date : 23-04-2025 - 4:36 IST