Scholarship
-
#India
Madhya Pradesh: వాయిస్ యాప్ ద్వారా మోసం.. ఏడుగురు గిరిజన బాలికలపై అత్యాచారం
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఏడుగురు గిరిజన బాలికలను 30 ఏళ్ల వ్యక్తి ప్రలోభపెట్టి, అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాయిస్ చేంజ్ యాప్ను ఉపయోగించి మహిళా కళాశాల ప్రొఫెసర్గా నమ్మించి, సదరు గిరిజన బాలికలను లొంగదీసుకున్న ఘటన
Published Date - 05:19 PM, Sat - 25 May 24 -
#Speed News
Thanvi Dola: ఏపీలో పేద బాలిక విద్యార్థులకు థాన్వి డోలా స్కాలర్షిప్
ఏపీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు థాన్వి డోలా మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ స్కాలర్షిప్లను ప్రకటించింది.
Published Date - 01:06 PM, Mon - 18 March 24 -
#Telangana
Telangana: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి 250 మంది మైనార్టీ అభ్యర్థులు ఎంపిక
2022 సంవత్సరానికి ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ పథకం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడంలో మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Published Date - 11:53 AM, Sun - 8 October 23 -
#South
Scholarship: స్కాలర్షిప్ డబ్బులతో నిమ్మరసం పంపిణీ.. విద్యార్థినుల మంచి మనస్సు
దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయి. ఎండలతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా బాగా పెరిగింది. వడగాలులు వీస్తుండగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 08:50 PM, Thu - 20 April 23