Sanna Biyyam
-
#Telangana
రేషన్కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్
E KYC : తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. జనవరి నుంచి సన్నబియ్యం కోటా పొందాలంటే.. కార్డులోని సభ్యులందరూ ఈ నెలాఖరులోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. గడువులోపు వేలిముద్రలు వేయని వారికి రేషన్ నిలిపివేస్తామని.. 5 ఏళ్ల లోపు పిల్లలకు మినహాయింపునిచ్చామని అధికారులు తెలిపారు. రేషన్ కార్డుదారులకు అలర్ట్ డిసెంబర్ 31లాస్ట్ డేట్ ఈ కేవైసీ చేయించుకోకుంటే సన్నబియ్యం కట్ తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. జనవరి నుంచి ప్రభుత్వం పంపిణీ చేసే సన్నబియ్యం […]
Date : 18-12-2025 - 2:28 IST -
#Telangana
Congress Govt : పేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు
Congress Govt : ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే జరుగుతోంది
Date : 02-01-2025 - 3:29 IST