Sanitation Workers
-
#Telangana
CM KCR : మేడే నాడు పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ కానుక..
నేడు ఉదయం ఆయా శాఖల మంత్రులతో, అధికారులతో చర్చించి సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికులకు జీతం పెంపు నిర్ణయం తీసుకోవడమే కాక నేడే ఆ ఫైల్ మీద సంతకం చేశారు.
Published Date - 07:32 PM, Mon - 1 May 23