Sand Mafia
-
#Telangana
తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ చేయించి, క్రిమినల్ కేసులు […]
Date : 04-03-2026 - 11:03 IST -
#Andhra Pradesh
Sand Mafia : పిఠాపురంలో ఇసుక మాఫియా..గర్జించిన వర్మ
Sand Mafia : పిఠాపురంలో రోజుకు సుమారు 200 లారీలు అక్రమంగా ఇసుక తరలింపుతో పోలీసుల మౌనంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కొంచెం మట్టి తవ్వితే వారిని స్టేషన్లకు లాక్కెళ్తున్న అధికార యంత్రాంగం, ఇసుక మాఫియాలపై మాత్రం కళ్లుమూసుకుంటుందని విమర్శించారు
Date : 07-06-2025 - 9:32 IST -
#India
Sand Mafia : బీహార్లో ఇసుక మాఫియాపై సర్జికల్ స్ట్రైక్, 3000 ట్రక్కుల ఇసుక సీజ్..!
Sand Mafia : ఇసుక మాఫియాపై బీహార్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పాట్నాలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి విజయ్కుమార్ సిన్హా మాట్లాడుతూ అక్రమ ఇసుక వ్యాపారులపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామన్నారు. అక్రమ వ్యాపారులను ఏమాత్రం వదిలిపెట్టడం లేదు.
Date : 25-11-2024 - 1:31 IST -
#India
Sand Mafia Gang : ఎస్ఐ పై ట్రాక్టర్ ఎక్కించి చంపేసిన ఇసుక మాఫియా గ్యాంగ్
ఓ ఇసుక మాఫియా గ్యాంగ్ ఎస్ఐ పై ట్రాక్టర్ ఎక్కించి అతి దారుణంగా చంపేశారు
Date : 15-11-2023 - 11:14 IST -
#Speed News
Sand Mafia: రెచ్చిపోయిన ఇసుక మాఫియా…కాల్పుల్లో నలుగురు మృతి..!!
బీహార్ లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. పట్నా జిల్లాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ముఠాల మధ్య వాగ్వాదం తలెత్తింది.
Date : 30-09-2022 - 8:11 IST