Sajjala Ramakrishna Reddy
-
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : సజ్జలకు నోటీసులు..రేపు విచారణకు రావాలని ఆదేశం
Sajjala Ramakrishna Reddy : వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నాయకులు దేవినేని అవినాష్ లు విచారణకు హాజరయ్యారు. విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేశారు.
Date : 16-10-2024 - 1:10 IST -
#Andhra Pradesh
AP Politics : వైఎస్సార్సీపీ క్యాడర్ కొత్త టార్గెట్ ధర్మారెడ్డి..?
AP Politics : అగ్నికి ఆజ్యం పోస్తూ ఇటీవల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించిన కుంభకోణం తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఆగ్రహానికి కారణమైంది. గత రెండు రోజులుగా జాతీయ మీడియా ఈ అంశంపై లైవ్ డిబేట్లను నిర్విరామంగా ప్రసారం చేస్తోంది.
Date : 22-09-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy: నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సజ్జల ఏమన్నారంటే..?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఓ నటిపై మరియు ఆమె కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించినట్లు కొన్ని మీడియా సంస్థలు ఆరోపించినట్లు సజ్జల పేర్కొన్నారు. ఆ ఆరోపణలని ఆయన ఖండించారు.
Date : 27-08-2024 - 9:31 IST -
#Andhra Pradesh
Where is Sajjala : సజ్జల..ఎక్కడ..?
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో నిత్యం మీడియా ముందు కనిపిస్తూ..అన్ని శాఖల మంత్రుల వ్యవహారాలు మొత్తం ఈయనే చూస్తూ వచ్చాడు..మరి ఇప్పుడు ఎందుకు కనిపించడం
Date : 28-06-2024 - 11:03 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : ఎగ్జిట్ పోల్స్పై సజ్జల కీలక వ్యాఖ్యలు
ఈ సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కేవలం అంచనాలను అందుకోకుండా తమ పార్టీ అనుకూల ధోరణిని ప్రదర్శిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Date : 01-06-2024 - 10:23 IST -
#Andhra Pradesh
AP : సజ్జలపై క్రిమినల్ కేసు
వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు
Date : 31-05-2024 - 10:32 IST -
#Andhra Pradesh
Chiranjeevi : కూటమికి చిరంజీవి సపోర్ట్ చేయడం పట్ల సజ్జల కామెంట్స్ ..
కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడంలో ఆశ్చర్యమేమీ లేదని, 'చిరంజీవే కాదు, ఎంతమంది కలిసొచ్చినా కూటమికి ఒరిగేదేమీ లేదు
Date : 21-04-2024 - 7:29 IST -
#Andhra Pradesh
CM Jagan Attack: ఎయిర్ గన్ తో జగన్ పై ఎటాక్.. సజ్జల అనుమానాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై జరిగిన దాడిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్ పై కావాలనే ఎయిర్ గన్ తో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. 'మేమంత సిద్ధం' బస్సుయాత్ర విజయవంతంగా కొనసాగకుండా
Date : 14-04-2024 - 4:32 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : సజ్జల సేవలను ఎన్నికల సంఘం రద్దు చేస్తుందా..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు వివిధ వ్యూహాలు పన్నుతున్నాయి.
Date : 11-04-2024 - 4:29 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : ఏపీలో స్వచ్చంద వ్యవస్థను దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర
ఆంధ్రప్రదేశ్లో స్వచ్చంద వ్యవస్థను దెబ్బతీసేందుకు చంద్రబాబు (Nara Chandrababu Naidu) కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ (YSRCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రామకృష్ణారెడ్డి సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటింటికీ చేరవేస్తున్న ప్రభుత్వ స్వచ్చంద వ్యవస్థను సమర్థించారు.
Date : 31-03-2024 - 10:16 IST -
#Andhra Pradesh
Jagan and Sharmila: షర్మిల మీద జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదా..!
ఏపీలో రాజకీయం రచ్చ లేపుతోంది. పొత్తులతో కూటమిగా మారిన టీడీపీ (TDP)- జనసేన (Janasena)- బీజేపీ (BJP)లు ఓ వైపు ఉండగా.. వైఎస్ షర్మిల (YS Sharmila) నాయకత్వంలో ఏపీ కాంగ్రెస్ (Congress) మరోవైపు నుంచి అధికార వైసీపీ (YCP)ని లక్ష్యంగా చేసుకొని రంగంలోకి దిగుతున్న విషయం తెలసిందే.
Date : 27-03-2024 - 12:26 IST -
#Speed News
Praja Galam : ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారు – సజ్జల
ఏపీలో మూడు పార్టీల కూటమి కొత్తేమీ కాదని, పదేళ్ల క్రితం ఇదే కూటమి అని .. ముగ్గురూ కలిసి ఆరోజు తిరుపతిలో ఆడిన నాటకం.. మళ్ళీ ఆడుతున్నారని ధ్వజమెత్తారు
Date : 18-03-2024 - 9:31 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోంది అంటూ వైసీపీ నేతలు సెటైర్లు
ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. మార్చి 14 , 15 తేదీలలో ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ రానున్న తరుణంలో అధికార , ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ చేయాలనీ చూస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సుమారు 140 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ-జనసేన కూటమి ఈరోజు 99 స్థానాల్లో క్యాండిడేట్లను ఖరారు చేసి ఎన్నికలకు సమరశంఖం పూరించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎన్నికలు […]
Date : 24-02-2024 - 3:08 IST -
#Andhra Pradesh
Sajjala : 24 స్థానాల్లో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా..?: సజ్జల
Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన(tdp-janasena) కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ జాబితా చూస్తుంటే పవన్ కల్యాణ్(pawan) అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతోందని అన్నారు. 24 స్థానాలతో పవన్ వైసీపీ(ysrcp)పై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా? అని సజ్జల ప్రశ్నించారు. కనీసం ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉన్న పవన్ ను చూస్తే జాలేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. We’re now […]
Date : 24-02-2024 - 2:56 IST -
#Andhra Pradesh
AP Politics: వెంటిలేటర్పై టీడీపీ .. జగన్ అందుకే ఢిల్లీ వెళ్లారు
టీడీపీ బలహీనంగా ఉందని, చంద్రబాబు తాను ఎన్నోసార్లు తిట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎంతకైనా తెగించవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
Date : 08-02-2024 - 9:24 IST