S Jaishankar
-
#India
Seized Ship : 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు ఇరాన్ అనుమతి
Seized Ship: ఇజ్రాయెల్(Israel)పై దాడికి ఒక రోజు ముందు ఇరాన్(Iran) స్వాధీనం చేసుకున్న కార్గో షిప్(Cargo ship)లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బంది(17 Indian personnel)ని కలిసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రంగంలోకి దిగి ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దుల్లాహియాన్తో ఫోన్లో మాట్లాడి ఈ విషయాన్ని ఖరారు చేశారు. సీజ్ చేసిన నౌకకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నామని, […]
Published Date - 12:00 PM, Mon - 15 April 24 -
#Speed News
Israel-Hamas War: ‘ఆపరేషన్ అజయ్’
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.
Published Date - 06:05 AM, Thu - 12 October 23 -
#India
Citizenship: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు.. గత మూడేళ్లలో 5 లక్షల మంది..!
గత మూడేళ్లలో 4,74,246 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని (Citizenship) వదులుకుని ఇతర దేశాల పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడ్డారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది.
Published Date - 07:55 AM, Sat - 22 July 23