Rs 800 Cr
-
#India
Gujarat ATS: గుజరాత్ లో 800 కోట్ల విలువైన ఎండీ డ్రగ్ స్వాధీనం
గుజరాత్ ఏటీఎస్ భారీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. దీని విలువ దాదాపుగా 800 కోట్లు ఉండొచ్చని అంచనా. పట్టుబడిన నిందితుల్లో మహ్మద్ యూనస్, మహ్మద్ ఆదిల్ కూడా గతంలో స్మగ్లింగ్కు పాల్పడ్డారు.
Published Date - 07:26 PM, Wed - 7 August 24