Rs 5
-
#Speed News
Tamil Nadu: తమిళనాడు మద్యం ప్రియులకు చేదు వార్త
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ త్వరలో తమ ఔట్లెట్ల ద్వారా విక్రయించే మద్యం ధరలను ఒక్కో బాటిల్పై రూ.5 నుంచి రూ.50 వరకు పెంచాలని యోచిస్తోంది.
Published Date - 07:12 AM, Mon - 2 October 23