Rs 2.5 Cr
-
#Telangana
Kothagudem: అంబులెన్స్ లో రూ.2.5 కోట్ల గంజాయి రవాణా
Kothagudem: కొత్తగూడెం-విజయవాడ హైవేపై అంబులెన్స్ టైర్ ఒకటి పంక్చర్ కావడంతో ప్రమాదవశాత్తు గంజాయి బయటపడింది. స్థానికులు అంబులెన్స్ లో ఉన్న రోగిని విచారించగా, డ్రైవర్ సమాధానాలు అనుమానంగా ఉండటంతో వాహనంలోపల తనిఖీ చేయగా బెడ్షీట్ కింద దాచిన గంజాయి ప్యాకెట్లను గుర్తించారు
Published Date - 04:53 PM, Sun - 15 September 24