RP Singh
-
#Sports
MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ కు తీపి కబురు.. 2025 ఐపీఎల్ లో ధోనీ కన్ఫర్మ్
ఈ సీజన్ ఐపీఎల్ అందరి చూపు మహేంద్ర సింగ్ ధోనీ పైనే ఉంది. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాహీ చివరి మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చెన్నై ఆడే మైదానాల్లో ఫ్యాన్స్ తో ఎల్లోమయం అయిపోతుంది.
Published Date - 07:30 PM, Wed - 17 April 24 -
#Sports
IPL2022: ధోనీనే కెప్టెన్ గా కొనసాగాలి – ఆర్పీ సింగ్
భారత మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్ ఐపీఎల్ లో చెన్నై వరస ఓటమిలను దృష్టిలో పెట్టుకొని సంచలన కామెంట్స్ చేసాడు. చెన్నయ్ లో ధోని ఆడుతున్నాడంటే కెప్టెన్ గా కూడా అతనే ఉండాలని వ్యాఖ్యానించాడు, చెన్నై జట్టు వరుసగా జరిగిన రెండు మ్యాచ్ల లో పరాజయం పాలైన నేపథ్యంలో ధోని జట్టు సారధిగా లేకపోవడం కూడా ఆటగాళ్ళ ఏకాగ్రత మరియు బాధ్యత దెబ్బతిని ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ప్రదర్శించడం లేదని ఇదిలానే కొనసాగితే మరిన్ని మ్యాచ్లు దుషఫలితాలని […]
Published Date - 10:46 AM, Tue - 5 April 22