Retairment
-
#Sports
T20I Legacy: ముగ్గురు మొనగాళ్ళు వారి స్థానాలను భర్తీ చేసేది ఎవరు ?
టీ ట్వంటీ క్రికెట్ లో ఒక శకానికి తెరపడింది. జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ , ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. యువక్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు లేకుండా అసలు భారత జట్టు ఊహించడం కష్టమేనని చెప్పాలి.
Published Date - 06:00 PM, Mon - 1 July 24