Resolutions
-
#Speed News
Telangana : తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం..సంతాప తీర్మానాలతో తొలి రోజు
ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా సభలు నివాళులర్పించాయి. శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన సభ్యులను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభకు పరిచయం చేస్తూ వారి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 11:11 AM, Sat - 30 August 25