Rescue Operation
-
#Andhra Pradesh
Visakhapatnam : మళ్లీ ఈఐపీఎల్లో మంటలు ..నేవీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్
ఈరోజు మళ్లీ మంటలు ప్రబలడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు తలెత్తుతున్నాయి. ట్యాంక్కు సమీపంలో ఉన్న ఇతర ట్యాంకర్లకు మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో, విజ్ఞతతో పోర్ట్ అధికారులు తక్షణమే స్పందించి ఇండియన్ నేవీ సహాయాన్ని కోరారు.
Date : 08-09-2025 - 4:05 IST -
#Viral
Northern Turkey : జలప్రవేశం చేసిన కొన్ని నిమిషాల్లోనే మునిగిన లగ్జరీ నౌక: తుర్కియేలో ఉద్రిక్తత
ఈ లగ్జరీ నౌక నిర్మాణానికి అక్షరాలా 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.74 కోట్లకు పైగా వ్యయం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబైన ఈ నౌకను ప్రారంభించేందుకు యజమాని అతని బంధుమిత్రులతో కలిసి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాడు.
Date : 04-09-2025 - 12:05 IST -
#India
Massive Accident : ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డుప్రమాదం.. లోయలో పడిన టాక్సీ, ఎనిమిది మంది మృతి
Massive Accident : ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ జిల్లాలో జూలై 15న సాయంత్రం జరిగిన ఘోర రోడ్డుప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది.
Date : 16-07-2025 - 11:41 IST -
#Speed News
Sigachi Blast : పాశమైలారం ప్రమాదంలో 13 మంది మిస్సింగ్
Sigachi Blast : సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు మండలంలోని పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు మహా విషాదాన్ని మిగిల్చింది.
Date : 02-07-2025 - 1:06 IST -
#Speed News
SLBC Tunnel : టన్నెల్ వద్ద మరో రెండు మృతదేహాల గుర్తింపు !
గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది. కేరళ నుంచి కడావర్ డాగ్స్ ను తీసుకువచ్చిన తర్వాత సహాయకచర్యల్లో పురోగతి కనిపించింది.
Date : 10-03-2025 - 12:09 IST -
#India
Snow falls : ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురి మృతి..కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఇంకా ఐదుగురిని కాపాడేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి వరకే 33 మందిని కాపాడారు. వర్షం, మంచు తుఫాన్ వల్ల.. రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందికరంగా మారింది. శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిలిపివేశారు.
Date : 01-03-2025 - 6:32 IST -
#Telangana
SLBC Tunnel : NDRF రెస్క్యూ ఆపరేషన్ కు మద్దతుగా ఏరోస్పేస్ డ్రోన్లను మోహరించిన గరుడ
గరుడ ఏరోస్పేస్ డ్రోన్లను మ్యాపింగ్ మరియు వ్యూహాత్మక రెస్క్యూ ప్లానింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య చిక్కుకున్న కార్మికులను గుర్తించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Date : 26-02-2025 - 8:17 IST -
#Telangana
SLBC Incident : సహాయక చర్యలు కోసం మార్కోస్ టీమ్ రంగంలోకి
SLBC Incident : ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు 22వ తేదీ నుంచి చిక్కుకుని ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సొరంగంలోకి వెళ్లి పరిస్థితిని అంచనా వేసిన తర్వాత, సహాయ చర్యలు చేపట్టేందుకు మార్కోస్, బీఆర్వో టీమ్లు రంగంలోకి దిగాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఘటనపై సురక్షిత రక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Date : 26-02-2025 - 9:57 IST -
#India
Tragedy : ఫలించని రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహం వెలికితీత..
Tragedy : రాజస్థాన్లోని ఝలావర్ జిల్లాలో జరిగిన మరో బోరుబావి ఘటనలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం, కుటుంబంతో కలిసి పొలానికి వెళ్లిన ఈ బాలుడు పొరపాటున బోరుబావిలో పడిపోయాడు. 16 గంటల పాటు విపత్తు ప్రతిస్పందన దళాలు (NDRF) ఎంకతమైన rescue ఆపరేషన్ చేపట్టినా, బాలుడి ప్రాణాలను కాపాడలేకపోయారు.
Date : 24-02-2025 - 11:55 IST -
#Telangana
SLBC Incident : టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ విధానం
SLBC Incident : ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు చేపడుతున్న ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు. బురద, నీటి కారణంగా సమస్య మరింత క్లిష్టమైంది. ఈ నేపథ్యంలో, ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగి, ప్రత్యేక విధానంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించనున్నారు.
Date : 24-02-2025 - 10:49 IST -
#Telangana
NDRF Deputy Commander : శ్రీశైలం టన్నెల్ ప్రమాదం.. కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు
NDRF Deputy Commander : తెలంగాణ సొరంగం ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం, సొరంగంలో వారి ఖచ్చితమైన స్థానం ఇంకా నిర్ధారించబడలేదు. ఈ ఆపరేషన్ కోసం మొత్తం నాలుగు బృందాలను నియమించారు. సొరంగంలో 200 మీటర్ల వరకు శిథిలాలను తొలగించిన తర్వాతే కొంత సమాచారాన్ని సేకరించగలమని NDRF డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు.
Date : 23-02-2025 - 11:21 IST -
#India
Heavy Snowfall : సిమ్లా-మనాలిలో చిక్కుకున్న 10,000 మంది పర్యాటకులు
Heavy Snowfall : న్యూ ఇయర్కు ముందు, ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రజలు హిమపాతాన్ని ఆస్వాదించడానికి పర్వతాల వైపు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిమాచల్ప్రదేశ్లో మంచు, వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిమ్లా-మనాలిలో ట్రాఫిక్ జామ్లో సుమారు 10,000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.
Date : 26-12-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమల మెట్ల మార్గంలో దాన్ని చూసి భక్తులు హడల్..!
Tirumala : ఈ కొండల్లో అనేక అరుదైన వృక్షాలు, జంతువుల జాతులు నివసిస్తున్నాయి. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, కడప జిల్లాలను ఆనుకున్న శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రభుత్వం గుర్తించినది. ఇక్కడ అనేక రకాల పాములు ఉండటం కూడా విశేషం.
Date : 25-12-2024 - 6:23 IST -
#India
Snow Fall : హిమాచల్లో భారీగా పొగ మంచు.. పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు
Snow Fall : పలు ప్రాంతాల్లో ఈ మంచు కురుస్తుండటంతో రోడ్లు జారే ప్రమాదకరంగా మారడంతో పాటు సుదీర్ఘ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఫలితంగా, వేలాది మంది పర్యాటకులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు.
Date : 25-12-2024 - 11:26 IST -
#India
Day 16 – 41 Workers : మరో నాలుగైదు రోజులు సొరంగంలోనే 41 మంది కార్మికులు
Day 16 - 41 Workers : ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ ప్రాంతంలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకొని నేటికి(సోమవారం) 16 రోజులు గడిచాయి.
Date : 27-11-2023 - 10:38 IST