Request @WCDTelangana
-
#Telangana
KTR Help:అనాథలైన పదేళ్ల చిన్నారులను ఆదుకోవాలన్న కేటీఆర్
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సింగారం గ్రామంలో, ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్, తిరుపతమ్మ దంపతులు ఒకేసారి చనిపోయారు.
Published Date - 11:37 PM, Mon - 22 November 21