Relief Plan
-
#Speed News
1000 Cr Relief:భద్రాచలం ముంపు బాధితులకు రూ.1000 కోట్లతో శాశ్వత కాలనీలు : సీఎం కేసీఅర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో తరచూ ముంపుకు గురౌతున్న భాదిత కుటుంబాలకు శాశ్విత ప్రాతిపదికన ఎత్తైన ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు.
Published Date - 11:53 AM, Mon - 18 July 22