Rejects Appeals
-
#Telangana
Telangana High Court : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు.. హైకోర్టు కీలక తీర్పు
ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. నిందితుల అప్పీల్ పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్కు ఉరి శిక్ష విధించింది.
Date : 08-04-2025 - 11:18 IST