Reimbursement
-
#Telangana
Telangana: విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ద్రోహం
తొమ్మిదేళ్లుగా తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడలో విద్యార్థులు, యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్, కోదాడ అభ్యర్థి ఎన్ పద్మావతితో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రసంగిస్తూ
Published Date - 05:38 PM, Thu - 16 November 23